ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

Trinethram News : విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్…

నేడు కూడా ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

పదోతరగతి పరీక్షలపై టీఎస్ విద్యాశాఖ కీలక నిర్ణయం..అలా చేస్తే డిబార్

Trinethram News : TS SSC Exams 2024: తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ టీఎస్ పదవ తరగతి హాల్ టిక్కెట్లను 2024 విడుదల చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు నేరుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్…

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ: చంద్రబాబు

Trinethram News : అమరావతి: సమర్థ ఛైర్మన్‌ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.. ”ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. ప్రజలకు సేవలందించాలని కొంత మంది గ్రూప్‌…

మామను దారుణంగా కొట్టిన కోడలు

Trinethram News : Mar 12, 2024, కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న…

టెన్త్ పరీక్షలు : కీలక ఆదేశాలు జారీ.

TS: గతేడాది టెన్త్ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈసారి SSC బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఎవరైనా…

నీట్‌-ఎండీఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం ..ఈ నెల 11 ఆఖరు తేదీ

Trinethram News : న్యూఢిల్లీ దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-ఎండీఎస్‌ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రకటించింది. సవరించిన…

నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ

నేడు 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ రాష్ట్రంలో గురుకుల నియామక బోర్డు, పోలీసు నియామక బోర్డు, టీఎస్‌పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో…

తెలంగాణ గురుకుల జేఎల్ డిఎల్, పరీక్ష ఫలితాలు విడుదల

Trinethram News : హైదరాబాద్‌: మార్చి01తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు గురువారం సాయంత్రం విడుదల య్యాయి. ఈ మేరకు ఫలితాలను గురుకుల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో…

మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల

వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం.. సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాల తొలగింపు.. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించిన సెన్సార్ బోర్డు..…

Other Story

You cannot copy content of this page