గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

మల్కాజ్‌గిరిలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుడే కరెంట్‌ కోతలు మొదలు పెట్టింది: కేటీఆర్‌ భారాస హయాంలో కరెంటు కోతలు ఎప్పుడైనా ఉన్నాయా? వందరోజులు పూర్తయ్యాక హామీలపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తాం: కేటీఆర్‌ మల్కాజ్‌గిరిలో కొందరు భారాస నేతలకు బెదిరింపులు వస్తున్నాయి నేతలకు, కార్యకర్తలకు పార్టీ అండగా…

Other Story

You cannot copy content of this page