Kansiram Jayanthi : రాజకీయ రసాయన శాస్త్రజ్ఞుడు కాన్సిరాం జయంతి

రాజకీయ రసాయన శాస్త్రజ్ఞుడు కాన్సిరాం జయంతి ఘనంగా బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన నాయకులు కాన్సిరాం బహుజనులకు చేసిన…

Bahujan Samaj Party : ప్రభుత్వ భూమిని పట్టించుకోరాబి ఎస్ పి చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ భూమిని పట్టించుకోండంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ సభవత్ మోతిలాల్ నాయక్ కు వినతి పత్రం ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ .. అనంతరం ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ*…

బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నూతన రాష్ట్ర అధ్యక్షులు గా బందేల గౌతమ్ కుమార్

Trinethram News : బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షులు బందేల గౌతమ్ బాధ్యతలు తీసుకోగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్క…

Encroachers : ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మందమర్రి మున్సిపల్ పరిధిలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో రోడ్లు కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్తుంగ…

Republic Day : BSP ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

BSP ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు మందమర్రి పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం…

మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారుల ఆక్రమణలకు అడ్డేది

మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారుల ఆక్రమణలకు అడ్డేది బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మందమరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మందమర్రి మార్కెట్లో బడ వ్యాపారులు హవా కొనసాగుతుంది చిన్నచిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేద్దామనుకునే వారికి…

బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఓకే చెప్పిన మాయవతి

Trinethram News : హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో పొత్తుపై ముందస్తు చర్చలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఓకే చెప్పారు.ఈ విషయాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్…

Other Story

You cannot copy content of this page