P4 System : ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు

Trinethram News : పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాంనియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు2004, 2019లో నన్నెవరూ ఓడించలేదుఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబుకొన్ని…

YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

Raghurama Krishnamraj : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అసహనం

తేదీ : 17/03/2025. అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీలో కొంతమంది సభ్యులు మొబైల్ మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి అయితే బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడాలని సూచించడం జరిగింది. సభ్యులందరూ మొబైల్స్…

Iftar Dinner : ఇఫ్తార్ విందులో పాల్గొన్న శాసన సభాపతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వికారాబాద్ పట్టణానికి…

CPI : గిరిజనేతరులకు ఇల్లు ఇవ్వాలని, ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీలో మాట్లాడటం బాధాకరం. సిపిఐ మండల కార్యదర్శి – ఇరువాడ దేవుడు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడడం చూస్తే గిరిజన చట్టాలపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడడమేనని సిపిఐ మండల…

Regam Matsyalingam : గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16: అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంవిశాఖపట్నం.కేజీహెచ్ కి సందర్శించారు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కేజిహెచ్ సూపరిండెంటెండ్ శివనంద్ కి కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగంమార్చి-15, శనివారం విశాఖపట్నం…

BRS MLAs : జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

Trinethram News : Telangana : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను…

Congress : కేటీఆర్‌ను అసెంబ్లీకి రానివ్వొద్దు

Trinethram News : Mar 13, 2025,తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. గురువారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర అసెంబ్లీ, CMని కించపరిచేలా మాట్లాడుతున్న KTRను అసెంబ్లీ సమావేశాలకు…

Avirbhava Sabha : మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ

జనసేన ఆవిర్భావ సభకు నామకరణం చేసిన పవన్… పేరు “జయకేతనం” పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద సభ భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన Trinethram News : పిఠాపురం : ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు…

Assembly : అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

Trinethram News : Mar 12, 2025, తెలంగాణ : : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి…

Other Story

You cannot copy content of this page