రూ. 80,000/- విలువ గల 02 KG ల గంజాయి స్వాధీనం మరియు పరారీలో ఉన్న ముద్దాయి అరెస్టు

తేదీ: 13-03-2024Trinethram News : స్థలం చిత్తూరు వివరాలు :చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి, వారిని పట్టుకొనుటకు గాను చిత్తూరు జిల్లా ఎస్.పి. రాజ శ్రీ P. జాషువా IPS, గారి…

ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు

Trinethram News : హైదరాబాద్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసాలు.. 3 రోజుల్లో రూ. 5 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు.. ట్రేడింగ్ పేరుతో ఓ డాక్టర్ నుంచి రూ. 2.5 కోట్లు కాజేసిన చీటర్స్.. ఫెడెక్స్ కొరియర్ పేరుతో…

DSP ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Trinethram News : గత మూడు రోజులు గా అయన నివాసం వద్ద రెక్కి నిర్వహించి చాకచక్యంగా మాజీ DSP ప్రణీత్ రావును పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణం శ్రీ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మాజీ DSP ప్రణీత్ రావును…

మామను దారుణంగా కొట్టిన కోడలు

Trinethram News : Mar 12, 2024, కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న…

హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన లాలాపేట పోలీసులు

Trinethram News : గుంటూరు గత నెల 25వ తారీకు ఏలూరు బజారు 2వ లైన లో ఆదివారం అర్ధరాత్రి జరగిన హత్య. హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను 32 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు. ఒంగోలు నుంచి వలస వచ్చి…

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Trinethram News : ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది…

ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం..అరెస్ట్ చేసిన పోలీసులు

హయత్‌నగర్ బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు…

మదనపల్లెలో తల్లి దండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

తల్లి దండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అరదండాలు విధించారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి డి.ఎస్.పి ప్రసాద్ రెడ్డి కథనం మేరకు… మదనపల్లి నీరు గట్టువారిపల్లెలోని అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు…

సినీనటి సౌమ్య శెట్టి అరెస్ట్

Trinethram News : వైజాగ్ : కిలోకి పైగా బంగారం చోరీ చేసి గోవాకి ఎస్కేప్ పుల్‌టైం ఇన్‌స్టాలో రీల్స్ – పార్ట్‌టైం దొంగ. సినీనటి సౌమ్యశెట్టిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకిపైగా…

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్…

You cannot copy content of this page