WhatsApp Image 2024 03 18 at 10.32.15
Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది.
నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం దిలో ముగ్గురికి ఈడీ నోటీ సులు ఇచ్చింది.
సీజ్ చేసిన ఫోన్లను ఓపెన్ చేయడంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నట్లు సమా చారం.
కాగా కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఇవాళ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు.
