Animal Birth Control : యనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad visited the Animal Birth Control Center వికారాబాద్ పట్టణంలో కుక్కల బెడదను తగ్గించడానికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తీవ్రంగా చేసిన ప్రయత్నం ఫలించి.. జిల్లా…

వన్యప్రాణుల చర్మాలు స్వాధీనం

Trinethram News : పర్లాఖిమిడి అక్రమంగా రవాణా చేస్తున్న వన్యప్రాణుల చర్మాలను గజపతి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి ఎస్. ఆనంద్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా రవాణా…

రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి

Trinethram News : అన్నమయ్య జిల్లా: నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె సమీపంలోని రైలు ట్రాక్ వద్ద రెండు దుప్పులు మృతి.. దాహం తీర్చు కోవటానికి వచ్చిన దుప్పులను కుక్కలు వేటాడి ఉంటాయని భావిస్తున్న స్థానికులు.. అటవీ శాఖ అధికారుల అధ్వర్యంలో…

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమాలు

Trinethram News : మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి వీడ్కోలు పలుకనున్న సీఎం. సచివాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖపై సమీక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక…

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం

ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘ‌నంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో…

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వైరస్ కలకలం

Trinethram News : అధికారులు అప్రమత్తమయ్యారు..మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌స్‌ ల్యాబ్‌కు పంపారు.. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ…

తిరుపతి ఎస్వీ జూపార్క్ లో చికిత్స పొందుతున్న చిరుత మృతి

Trinethram News : తిరుపతి పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు ఆరోగ్యం క్షీణించడంతో…

ఈ నెల 27,28 తేదీలలో జరగబోయే ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవాలు

Trinethram News : గుజరాత్ రాష్ట్రంలో గాంధినగర్ లో ఈ నెల 27,28 తేదీలలో ఫిలింఫేర్ -2024 అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి నామినేషన్ జాబితా విడుదల అయ్యింది. వాటి వివరాలు ఉత్తమ చిత్రం ( పాపులర్) 1)…

Other Story

You cannot copy content of this page