Special Summer Trains : రేపటి నుంచి ప్రత్యేకంగా సమ్మర్ ట్రైన్స్

Trinethram News : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. రేపటి నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. సమ్మర్ హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో……

Weather Report : ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

Trinethram News : రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 నుంచి 24 మధ్య వర్షాలు జోరుగా కురిసాయి. ప్రజలు హాయి హాయిగా చల్ల చల్లని గాలి, వర్షాల మద్య ఎంజాయ్ చేశారు. కానీ ఇకపై అలా జరగదు.ఎండలు మళ్లీ మొదలయ్యాయి.…

Sri Chaitanya Colleges : దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

Trinethram News : ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు ? విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్…

Satthi Suryanarayana Reddy : కుతుకులూరు గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట,

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, నియోజకవర్గం. కూతుకులురు గ్రామం నందు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు అనపర్తి మండలం కుతుకులూరు…

Chelloboina Venu : 12న ‘యువత పోరు’కు వైసిపి పిలుపు

అటకెక్కిన నిరుద్యోగ భృతి.. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలలో జాప్యం అబద్దపు ప్రచారంతో అధికారం: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు విద్య వైద్య రంగాలను నీరు గారుస్తున్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఊరుకునేది లేదు : జక్కంపూడి…

MLC Posts : 10 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్

Trinethram News : ఏపీలో 5, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న పరిశీలన, 13న ఉపసంహరణ గడువు ఉంటుంది. 20న అసెంబ్లీలో…

Student Suicide : ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది, తన హాస్టల్…

Elections : పట్టభద్రుల ఎన్నికల బరిలో వాలంటీర్

పట్టభద్రుల ఎన్నికల బరిలో వాలంటీర్తేదీ : 10/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మమత అనే మహిళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు…

అర్హులు కానివారిని గుర్తించే పనిలో ఏపీ కూటమి ప్రభుత్వం

అర్హులు కానివారిని గుర్తించే పనిలో ఏపీ కూటమి ప్రభుత్వంతేదీ : 10/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకొనడం జరిగింది. ఒకపక్క పెన్షన్లు, మరొకపక్క ఇళ్ల స్థలాలపై సర్వేలు చేస్తూనే…

Former MLA Dr. Satthi : దేవాలయాలపై రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి

దేవాలయాలపై రాజకీయాలు తగదు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తిహిందూ దేవుళ్ళ విగ్రహప్రతిష్ట ఆపటామేన బిజెపి ఎజెండా త్రినేత్రం న్యూస్. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కొత్తూరుగ్రామంలో జగనన్న కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన హిందూ దేవాలయాన్ని అనుమతులు లేవంటూ అధికారులు శుక్రవారం జరగవలసిన…

Other Story

You cannot copy content of this page