Protest Against Alliance : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసం పై విన్నూత్న నిరసన

Trinethram News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో ఆర్టీసీ బస్సులో విన్నూత్న నిరసన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు మహిళలకు ఉచిత…

EVMs : ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే విజయం

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే రుజువు చేశాయి రాజమండ్రి పెద్ద ముత్తయిదువులా మాట్లాడే పారాచ్యూట్ లీడర్ భరత్ ఇది తెలుసుకోవాలి 2029 ఎన్నికల్లో కూటమికి రాజమండ్రి సిటీలో 83 వేల మెజారిటీ వస్తుంది పరంపర కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పని భరత్…

Nagababu : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్

Trinethram News : ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన…

Former CM Jagan : బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం జగన్

Trinethram News : Andhra Pradesh : కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు పెట్టారు 2 బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారు-జగన్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా బడ్జెట్ ఉంది ఆత్మస్తుతి-పరనింద అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగం ఉంది…

Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం

ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌…

NTR Bharosa Pension : ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం పంపిణీ

నగరి త్రినేత్రం న్యూస్. ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ స్కీం ను నారా చంద్రబాబు నాయుడు నాయకత్వములో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో గుండ్రాజుకుప్పo పంచాయతీ లొ ఉన్న కూటమి ప్రభుత్వ కార్య కర్తలు D.…

Rupees 3000 : రూపాయలు మూడు వేలు త్వరలోనే

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించడం జరిగింది. రూపాయలు 6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు M…

MLC Election Campaign : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

తేదీ : 25/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురంలో ఎన్డీఏ కూటమి తరుపున ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి పేరా బత్తుల. రాజశేఖర్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ…

MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరే?

Trinethram News : Feb 25, 2025, ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున ఆశావహుల సంఖ్య ఎక్కువగా…

Minister Lokesh : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులతో మంత్రి లోకేష్ సమీక్షలు

Trinethram News : తొలి ప్రాధాన్యత ఓట్లతో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి — గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులతో మంత్రి లోకేష్ సమీక్షలు. గోదావరి మరియు కృష్ణ-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తొలి…

Other Story

You cannot copy content of this page