CM Revanth Reddy : నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to Delhi tonight Trinethram News : Aug 22, 2024, నేడు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు.…

Kolan Hanmanth Reddy : ఏఐసీసీ అగ్రనేత చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొలన్ హన్మంత్ రెడ్డి

Kolan Hanmanth Reddy who has given the blessing to the portrait of AICC leader కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ,సీఎం రేవంత్ రెడ్డి కి మరియు డిప్యూటీ చీఫ్…

Expansion Of Telangana Cabinet : రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

Expansion of Telangana cabinet Trinethram News : TG : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకుచేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణచేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలోఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్,నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్…

BRS : లో మరో వికెట్ డౌన్

Another wicket down in Brs కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్య. కండువా కప్పి…

నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!

Trinethram News : రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు…

మధ్యాహ్నం కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల భేటీ

మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…

నేడు ఢిల్లీ లో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశం

హాజరుకానున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు గాను 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ.. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్న సీఈసీ.. రేపు అభ్యర్థుల…

సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పయనం

Trinethram News : హైదరాబాద్:మార్చి 06రేపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ 9 మందితో తొలి విడత జాబితా విడుదల చేయగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా…

You cannot copy content of this page