CM Revanth Reddy : గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు

హైదరాబాద్:ఏప్రిల్ 09 : కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని…

AICC Meetings : అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు

Trinethram News : ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ‘న్యాయపథ్’ పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో సంస్థాగత మార్పులు అలాగే పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన…

Meenakshi Natarajan : హైదరాబాద్ కు చేరుకున్న మీనాక్షి నటరాజన్

Trinethram News : హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు.నేడు గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన…

Revanth met Kharge : ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ

ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్…

స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..!! Trinethram News : తెలంగాణలో మరో సమరానికి సీఎం రేవంత్ సై అంటున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ముహూర్తంగా ప్రకటించారు. దీంతో, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సమయంలోనే వెళ్లాలని…

ఢిల్లీలోని AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ముఖ్యనేతల సమావేశం

ఢిల్లీలోని AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ముఖ్యనేతల సమావేశం Trinethram News : ఢిల్లీ : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, సంస్థాగత అంశాలపై చర్చ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్…

Congress : ఎఐసిసి నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ఖ‌ర్గే

ఎఐసిసి నూత‌న భ‌వ‌నాన్ని ప్రారంభించిన‌ ఖ‌ర్గే … Trinethram News : ఢిల్లీ : కొత్త ఢిల్లీలోని కోట్లా రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆరు అంతస్థుల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్…

CM Revanth Reddy :నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి Trinethram News : Telangana : రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రులు రేపు, ఎల్లుండి ఢిల్లీలోనే సీఎం, మంత్రులు AICC నూతన కార్యాలయం ప్రారంభానికి హాజరుకానున్న సీఎం, మంత్రులు అటు‌నుండి వారం…

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి! Trinethram News : Telangana : సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

కే.సి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

కే.సి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం కోసం హైదరాబాద్ విచ్చేసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ ఫలక్నామా ప్యాలెస్ నందు పుష్పగుచ్చం అందజేసి…

Other Story

You cannot copy content of this page