కేరళ ముఖ్యమంత్రి కుమార్తె పై మనీ లాండరింగ్ కేసు

Trinethram News : కేరళ సీఎం పినరన్ విజయన్ కుమార్తె వీణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేస్ నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణతో పాటు మరికొందరి పై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. 2017…

త్వరలో భారత్- భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం

Trinethram News : భూటాన్ :మార్చి 23ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- భూ టాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాల పై కీలక ఒప్పందాలు జరిగా యి. భూటాన్‌లో నూతన ఎయి ర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది.…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

Other Story

You cannot copy content of this page