Polavaram : పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్

Trinethram News : ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ…

CM Revanth Reddy : తెలంగాణ ఖాజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నెలకు రూ. 18,500 కోట్లు ఉండగా.. రూ. 6500 కోట్లు…

Work for Development : నియోజకవర్గం అభివృద్ధికి ఇద్దరం కలిసి కృషి చేస్తాం

తేదీ : 09/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గం పులపర్తి. రామాంజనేయులు ను, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారి ఇంటి…

PM Kisan Fund : రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

Trinethram News : పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోడీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో…

Half-Naked Demonstration : తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్యాంకులో రైతుల అర్ధనగ్న ప్రదర్శన

Trinethram News : ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ రూ. లక్ష, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ రూ.76 వేలు, నక్కల జగదీష్ రూ.2లక్షలు గత ఏడాది పత్తి…

Insurance Money : రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు

రైతుల ఖాతాల్లోభరోసా డబ్బులు ఎకరం వరకు భూమి ఉన్న 17.03 లక్షల మంది అకౌంట్లలో జమఇప్పటి వరకు 21.45 లక్షల మంది రైతులకు.. రూ.1,126.54 కోట్లు చెల్లింపుటాప్లో నల్గొండ.. రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలు Trinethram News : హైదరాబాద్…

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం Trinethram News : పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023”…

Deepam-2 Scheme : దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : దీపం-2 పథకంలో 80.37 లక్షల ఉచిత సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ చేశామని, వారి…

ధాన్యం కొనుగోలు పై పత్రికా సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్

8 కోట్ల 46 లక్షల రూపాయల సన్న రకం వడ్ల బోనస్ సోమ్ము రైతుల ఖాతాలలో జమ అదనపు కలెక్టర్ డి.వేణు *48 గంటల వ్యవధిలో రైతులకు ధాన్యం డబ్బులు అందిస్తున్నాం *ధాన్యం కొనుగోలు పై పత్రికా సమావేశం నిర్వహించిన అదనపు…

రైతుల ఖాతాల్లో డబ్బులు

సన్న వడ్లు క్వింటాలుకు రూ.500 బోనస్.. రైతుల ఖాతాల్లో డబ్బులుప్రతి గింజను కొనుగోలు చేస్తాం పెద్దపల్లి మండలం,రాంపెల్లి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్ను సోమవారం ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట…

Other Story

You cannot copy content of this page