SLBC టన్నెల్లో మరో మృతదేహం వెలికితీత
Trinethram News : నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం…