22న అల్పపీడనం.. 24న వాయుగుండం

Low pressure on 22nd.. Windstorm on 24th.. Thunderstorm rains for these districts Trinethram News : ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. వాస్తవానికి..…

జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న

Trinethram News : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్…

ఈనెల 22న టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు!

Trinethram News : త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే

ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే కోకిల డిజిటల్ మీడియావిజయవాడ: ప్రతినిధి విజయవాడ:జనవరి 20:సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ…

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి

22న రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలి కరీంనగర్ జిల్లా:జనవరి 19తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటిం చాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో…

రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి… ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు

రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి… ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం దేశమంతా వేడుక చేసుకుంటోందన్న విష్ణుకుమార్ రాజు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం బాధాకరమని వ్యాఖ్యలు

ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి

ఈ నెల 22న సెలవు ఇవ్వండి: పురందీశ్వరి AP: ఈ నెల 22న రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి డిమాండ్ చేశారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని…

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి బీహార్ లో…

ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట కాబోయే రాములవారి గుడి అయోధ్యకు లక్ష తిరుపతి లడ్డూలు

ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ట కాబోయే రాములవారి గుడి అయోధ్యకు లక్ష తిరుపతి లడ్డూలు… రూ.30 లక్షల నెయ్యి విరాళం ఇచ్చిన టీటీడీ సభ్యుడు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైనదివ్యక్షేత్రం తిరుమల. శ్రీ శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో……

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం Trinethram News : న్యూ డిల్లీ: జనవరి 08 2024యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది.…

Other Story

You cannot copy content of this page