Sagar Gates : ఈ నెల 5 సాయంత్రం లేదా 6 నాడు సాగర్ గేట్లు ఎత్తే అవకాశం

Sagar gates likely to be lifted on 5th evening or 6th of this month Trinethram News : ఇవ్వాళ మధ్యాహ్నానికి ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా, తుంగభద్ర నుంచి 2 లక్షల…

Madhuyashki Goud : మధుయాష్కిగౌడ్ తన అమెరికా పర్యటనను ముగించుకొని ఈరోజు సాయంత్రం నగరానికి వస్తున్నారు

Madhuyashki Goud is returning to the city today evening after completing his US tour మన ప్రియతమ నాయకులు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్ తన అమెరికా పర్యటనను ముగించుకొని ఈరోజు…

ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు

Trinethram News : AP Election 2024 Voting Percentage Till 5 pm: ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం నమోదైంది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు…

ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ : TSPSC

Trinethram News : Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)…

రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

Trinethram News : హైదరాబాద్: పార్లమెంట్ (Parliament) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు.. పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి…

సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్.. నేడు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో…

మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

బైరామల్‌గూడ జంక్షన్‌లో 1.78 కి.మీ పొడవున్న రెండో లెవల్ ఫ్లైఓవర్‌ను 2024 మార్చి 9న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ఒవైసీ Jn నుండి విజయవాడ (చింతలకుంట వైపు) మరియు నాగార్జున సాగర్…

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం 6.00 బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్ /బాపట్ల వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు అనగా 27-02-2024 మంగళవారం సాయంత్రం 06.00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి…

మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని…

You cannot copy content of this page