సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది

హైదరాబాద్‌: సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.…

4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం!

బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

కిషన్‌రెడ్డి అధ్యక్షతన భాజపా నేతల సమావేశం

సమావేశానికి హాజరైన బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, తదితరులు పార్లమెంటు ఎన్నికలు, రథయాత్రలు, అయోధ్య దర్శన్‌పై చర్చ

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Trinethram News : హైదరాబాద్‌: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ

ఏపీ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభం

40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే…

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం.. చర్చించిన అంశాలివే

విజయవాడ: నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి (ఇంద్రకీలాద్రి) 8వ పాలకమండలి సమావేశం సోమవారం నాడు జరిగింది. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది.. ఈ సమావేశానికి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ రామారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక…

నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

Trinethram News : బీహార్ : జనవరి 29బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్…

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం… రాజ్యసభ, లోకసభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవ రావు, నామా నాగేశ్వర్ రావుతో సహా హాజరైన అందరు ఎంపీలు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు,…

పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం Trinethram News : పామాయిల్ రైతుల తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమావేశం దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల పామాయిల్ రైతులు, అధికారులతో సమావేశం …..మంత్రి తుమ్మల కామెంట్స్…..పామాయిల్ సాగు విస్తరణ…

Other Story

You cannot copy content of this page