పికె రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం

Free eye clinic at PK Ramaiah Colony గోదావరిఖని కంటి వైద్య నిపుణులులక్కం శ్రీకాంత్ ఆధ్వర్యంలో రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ లోని పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం…

Dr. Pramod Kumar : పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నివారించాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్

The use of tobacco products should be avoided according to Dr. Pramod Kumar, District Medical and Health Officer పెద్దపల్లి, మే -31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మన ఆరోగ్యానికి తీవ్రంగా హానికరమైన పొగాకు వాడకాన్ని…

వైద్య విద్య ప్రవేశ పరీక్షనీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌

వైద్య విద్య ప్రవేశ పరీక్షనీట్‌ పీజీ-2024 తేదీని జాతీయ వైద్య కమిషన్‌ -NMC జూన్‌ 23కు మార్చింది. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఫర్‌ హెల్త్‌ సైన్సెస్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌లతో NMCకి చెందిన…

వయసు నిర్ధరణకు ప్రామాణికం స్కూల్ సర్టిఫికెట్లే .. అవి లేనప్పుడే వైద్య పరీక్షలు: సుప్రీంకోర్టు

Trinethram News : న్యూఢిల్లీ వయసు నిర్ధరణకు పాఠశాలలు ఇచ్చే ధ్రువపత్రాలనే ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవి ఇచ్చే జనన ధ్రువ పత్రాలకే విలువ ఎక్కువని తెలిపింది. అవేవీ లేనప్పుడు మాత్రమే చివరి అవకాశంగా వైద్యులు ఇచ్చే…

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఏకైక కూతురు…

కొడంగల్ కు వైద్య కళాశాల

Trinethram News : హైదరాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220…

కర్ణాటకలో వైద్య విద్యార్థుల కొంపముంచిన రీల్స్

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గదగ్‌లో ఆసుపత్రిలో రీల్స్ చేసినందుకు GIMSకి చెందిన 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన అధికారులు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కి నిరసన సెగ..

Trinethram News : గుంటూరు డయేరియా బాధితులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మంత్రిని అడ్డుకున్న బీజేపీ నేతలు..బీజేపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజిని..వైసీపీ ప్రభుత్వనికి,మంత్రి విడుదల రజిని వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలు..

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ హెల్త్ డైరెక్ట్ మరో సారి సంచలన కామెంట్స్

నా 25 ఏళ్ల ఉద్యోగ జీవితం రాజీనామా చేస్తున్నాను ప్రజా జీవితంలోకి రావాలి అనుకుంటున్నాను.. ఇప్పటికే ట్రస్ట్ ఏర్పాటు చేసి కొత్త గూడెం లో సేవలు చేస్తున్నాను, నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుంటున్న.. నా మొదటి సేవ నా కులానికే చేస్తాను ఖమ్మం,…

సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : హైదరాబాద్‌: సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. మంత్రి దామోదర రాజ నర్సింహ, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరు.. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు…

Other Story

You cannot copy content of this page