ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం

తేదీ : 10/01/ 2025. ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు తెల్లవారుజామున భక్తులు అధిక…

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు Trinethram News : Jan 10, 2025, తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు…

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల Trinethram News : Andhra Pradesh : వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట…

TTD : జనవరి 10 నుంచి 19వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

జనవరి 10 నుంచి 19వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం Trinethram News : తిరుమల ఏపీలోని తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి10 నుంచి 19…

శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలశ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామం (వేణుగోపాల స్వామి ఆలయం), గోదారమ్స్ మరియు దుర్గయ్య ఎస్టేట్స్ లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారము ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన…

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తిరుపతి:డిసెంబర్ 23తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ముందుగానే ప్రారంభమైంది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్లను జారీ చేయాలని భావించారు. కానీ గురువారం మధ్యాహ్నం నుంచే జనాలు తిరుపతిలోని కౌంటర్ల దగ్గరకు వచ్చారు.…

శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల: శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం.. ఇవాళ ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రేపు…

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.. కరోనా లాంటి మహమ్మారులు ప్రభలకుండ పాలద్రోలాలి. ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి…

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి… డిసెంబరు 23 శనివారం అనగా రేపు“ముక్కోటి(వైకుంఠ)ఏకాదశి” శ్రీ మహావిష్ణువు భువికి ఏతెంచే పుణ్యతిథి ముక్కోటి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినివైకుంఠ ఏకాదశి అంటారు.ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి…

Other Story

You cannot copy content of this page