అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం బీఆర్ఎస్ కేవలం కుటుంబ పాలనకు మాత్రమే పరిమితమైంది ప్రజలకు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా..బీఆర్ఎస్‌ పార్టీ దాన్ని అంగీకరించట్లేదు ఇప్పటికే వాళ్లను ప్రజలు అధికారంలోంచి దించేశారుఇంకా వాళ్ల వైఖరి మార్చుకోకపోతే..ప్రజలు వాళ్లను బయటకు…

రేవంత్ సర్కారు మరో సంచలనం

రేవంత్ సర్కారు మరో సంచలనం CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తొలగిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ…

శాసనసభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి

శాసనసభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.. సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా.. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్…

రాజేంద్రనగర్ కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

రాజేంద్రనగర్ కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది…

భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పార్మా సిటీ ఏర్పాటు కోసం కందుకూరులో సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.  కాలుష్యకారకమైన ఫార్మా సిటీని హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా తీసుకున్న రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ అవసరం లేదని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం దీనివల్ల రియల్టర్లకే లబ్ధి కలుగుతుందని ఆ మార్గం…

సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ ని నిధులు కేటాయించమని కోరిన మంత్రి కొండా సురేఖ

సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ ని నిధులు కేటాయించమని కోరిన మంత్రి కొండా సురేఖ. వచ్చే సంవత్సరం 21-02-2024 నుండి 21-02-2024 జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి…

ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Trinethram News : on December 11, 2023 ఉద్యోగాల భర్తీ పై రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిరుద్యోగులకు తీపి కబురు.. రెండు రోజుల్లో సీఎం రేవంత్‌ సమీక్ష తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు. ఉద్యోగాల భర్తీపై…

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 11తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం…

Other Story

You cannot copy content of this page