హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న భూకబ్జాలు

హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతున్న భూకబ్జాలు Trinethram News : మొన్న 200 కోట్ల రూపాయల స్థలం, నేడు ఏకంగా జీహెచ్ఏంసీ పార్క్ స్థలం కబ్జా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జీహెచ్ఏంసీ పార్క్ ‌స్థలాన్ని కబ్జా చేసిన కొందరు వ్యక్తులు పార్క్…

వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు

బాలసముద్రం : వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.…

Other Story

You cannot copy content of this page