యాపిల్ ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్ యూజర్లకు భారత ప్రభుత్వం సెక్యూరిటీ వార్నింగ్

యాపిల్ ఐఫోన్, మ్యాక్ బుక్, ఐప్యాడ్ యూజర్లకు భారత ప్రభుత్వం సెక్యూరిటీ వార్నింగ్.. సాఫ్ట్ వేర్ లో లోపాన్ని గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం దీనివల్ల హ్యాకర్లు యాపిల్ డివైస్లలోకి రిమోట్ యాక్సెస్ ద్వారా చొరబడే ప్రమాదం వెంటనే…

అరేబియా సముద్రంలో భారత నౌకాదళం మరో సాహసోపేత ఆపరేషన్

ఇరాన్ ఫిషింగ్ నౌక అల్ కమర్ 786ను ఆక్రమించిన పైరేట్లు ఇరాన్ నౌకను బందీగా చేసుకున్న 9 మంది సాయుధ సముద్రపు దొంగలు నౌకలో సిబ్బంది పాకిస్తానీయులుగా సమాచారం సొకోట్రాకు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన నౌకను రెస్క్యూ చేసే…

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం…

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

Trinethram News : హైదరాబాద్:మార్చి 10భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత ఈరోజు రద్దు చేశారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం తెలిపింది.…

చైనా చేతికి భారత కీలక సమాచారం?

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

Trinethram News : విశాఖపట్నం మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో…

84 శాతం మంది భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిద్రలేవగానే చేసేదిదే!

భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు 84 మంది యుజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా…

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు.

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూత

95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దత్తా గైక్వాడ్ .. 50వ దశకంలో భారత జట్టుకు ఆడిన వైనం.. కెరీర్ లో 11 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం.. 4 టెస్టుల్లో భారతకు నాయకత్వం

Other Story

You cannot copy content of this page