కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు తెలంగాణ క్రైం బ్యూరో: కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్​ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్​ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది…

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం… మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం 10:19 గంట‌ల‌కు మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయి ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో…

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి …అసిఫాబాద్ జిల్లా:జనవరి 21కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర…

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న భారతీయ విమానం కూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ ఏజెన్సీ, ఖామా ప్రెస్ ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కూలిపోయింది. విమానం కూలిపోయినట్టు ఆఫ్గాన్‌ ప్రభుత్వ…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంఅర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రైవేటు బస్సు, కారు ఢీప్రమాదంలో బాపట్ల జిల్లా మార్టూరు సీఐ ఆక్కేశ్వరరావు కు తీవ్ర గాయాలుతిరుపతికి వెళుతుండగా బస్సు కారు…

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం

Trinethram News : రంగారెడ్డి జిల్లా జనవరి 17రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఇవ్వాల‌ బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ…

పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : శ్రీకాకుళం… ఒకరు మృతి సుమారు 30 మంది యాత్రలకు గాయాలు పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి మరో…

ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ రోడ్డు ప్రమాదం

Trinethram News : కృష్ణాజిల్లా.. ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టిన బుల్లెట్.. ఓ యువతి అక్కడిక్కడే మృతి. సంక్రాంతి పండుగ సెలవులు సందర్భంగా ఇద్దరు…

ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి

Trinethram News ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి. వివరాలలోకేళితే పెదవేగి మండలంమండూరు పంచాయతీ వెంగమ్ పాలెం లో నడిమి గూడెం కు చెందిన చవట పల్లి రాటాలు.…

You cannot copy content of this page