Sajjala Ramakrishna Reddy : మన ప్రభుత్వం చేసిన మంచిని ఇంకా బలంగా చెప్పాలి

మన ప్రభుత్వం చేసిన మంచిని ఇంకా బలంగా చెప్పాలి.. ఆత్మవిశ్వాసంతో పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు వినిపించాలి.. _ వైయస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు Trinethram News : Andhra Pradesh : మీడియా కమ్యూనికేషన్స్‌, వైయస్సార్‌సీపీ కేంద్రకమ్యూనికేషన్స్‌పై కార్యాలయంలో…

కిడ్నీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

తేదీ:24/01/2025కిడ్నీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలితిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, ఏ. కొండూరులో సిపిఐ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి కిడ్నీ బాధితులకు అందుతున్న…

ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిండి b.r s. భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు గిరా మోని శ్రీనివాస్…

ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య ముత్తారం త్రినేత్రం న్యూస్ ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన కూరాకుల సాయికుమార్ 22 సంవత్సరాలు అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తు గత మూడు సంవత్సరాల నుండి ప్రయత్నిస్తుండగా…

అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తాం

అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుస్తాం మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్న శ్రీ కోయ కలెక్టర్ జిల్లా మంథని , జనవరి -21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వం చేపట్టబోయే నాలుగు నూతన పథకాలకు అర్హులను…

ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు

తేదీ : 21/01/2025.ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో రోగులు.ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు ప్రజలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. పేరు నమోదు చేయించుకుని వార్డు యందు కిట కిట లాడుతున్నారు.…

శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్Trinethram News : గొల్లపెల్లి మండలం రాపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో మంగళవారం రోజున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన…

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అదనపు

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ పెద్దపల్లి, జనవరి 20 : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము…

పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్

త్రినేత్రం న్యూస్ గొల్లపల్లి మండలం పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు వడ్లురి లక్ష్మణ్ కుమార్ వారు ఈ రోజున గొల్లపెల్లి మండల కేద్రంలోని శ్రీరాములపల్లి గ్రామంలో పలు కుటుంబాలని పరామర్శించడం జరిగింది. వారి…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. – పి. అప్పలనరస

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. – పి. అప్పలనరస. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారంకోసం చర్యలు…

Other Story

You cannot copy content of this page