పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు AIG హాస్పిటల్స్ అధినేత DR. నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన కేంద్రం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Padma Awards : గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవ సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం Trinethram News : న్యూ ఢిల్లీ వారి వివరాలు…. సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌)కు పద్మశ్రీ. హర్విందర్‌ సింగ్‌కు పద్మశ్రీ. భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బీహార్‌)కు పద్మశ్రీ. పి.దక్షిణా మూర్తి ( పుదుచ్చేరి),…

Nitin Gadkari : కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ Trinethram News : రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స…

Sankranti Holidays : స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే! Trinethram News : Andhra Pradesh : ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంక్రాంతి సెలవులపై ప్రకటన చేసింది. ఏపీలో విద్యార్థులకు పండుగ లాంటి…

Dil Raju : రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి.. రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు Trinethram News : రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు…

Khel Ratna Awards : ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం

ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం Trinethram News : షూటర్ మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాఅథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్‌లకు ఖేల్‌రత్న అవార్డులు ప్రకటన జనవరి 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది…

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం

మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. Trinethram News : అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ సమాచారం. ఏడు రోజులపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశం. వారంపాటు వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర హోంశాఖ…

వికారాబాద్ లో పెంచినడైట్ మెనూ ప్రకటించిన స్పీకర్

వికారాబాద్ లో పెంచినడైట్ మెనూ ప్రకటించిన స్పీకర్వికారాబాద్ నియోజకవర్గ త్రినేత్రం ప్రతినిధి డిసెంబర్ 14, 2024వికారాబాద్ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూ ను ఈరోజు ఎన్నపల్లి చౌరస్తాలోని మైనారిటీ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికల) లో…

గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్

గుకేశ్‌కు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన స్టాలిన్ Trinethram News : ఫిడే ప్ర‌పంచ చెస్ చాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచిన దొమ్మ‌రాజు గుకేశ్‌కు రూ.5 కోట్లు క్యాష్ ప్రైజ్‌ ఇవ్వ‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ప్ర‌క‌టించారు. సింగ‌పూర్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ చెస్…

Christmas Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో క్రిస్మస్‌ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వరుసగా మూడు రోజులు సెలవులు…

Other Story

You cannot copy content of this page