నేడు ఢిల్లీ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Trinethram News : ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ను ఖరారు చేసే అంశంపై చర్చించనున్నారు. ఏఐసీసీ నేతలు. మరో వైపు తెలంగాణలోని నాలుగు పెండింగ్‌ స్థానాల్లో అభ్యర్థు లపై…

నరసరావుపేట TDPఎంపీ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలతో లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ

పల్నాడు జిల్లా.. రానున్న ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను కోరిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో గడచిన నాలుగేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకు వివరించిన శ్రీకృష్ణదేవరాయలు.. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానాలు,యువతకు…

You cannot copy content of this page