డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ…

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలిశారు

Trinethram News : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈరోజు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ ని కలసి, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా మంచిర్యాల, రామగుండం, మరియు పెద్దపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం…

పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం

పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి తెలుగు యువత విస్తృత స్థాయి సమావేశం… పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంట్ విస్తృతస్థాయి మరియు సభ్యత్వ నమోదు సమావేశం బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్…

హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్ సభ్యులు

విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటుకరణ పెట్టుబడుల ఉపసంహరణఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణంభారత ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి వర్యులు.(గౌరవ పెద్దలు)– హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్…

మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాకాల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని చౌరస్తాలో జన్మదిన వేడుకలు…

Parliament Meetings : అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ Trinethram News : ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఈ రోజు సమావేశమైంది.. సోమవారం(నవంబర్‌…

ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు

ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు Trinethram News : న్యూ ఢిల్లీ దేశ రాజధాని నగరంలో నవంబర్ 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ…

అత్యంత ప్రమాదకర వృత్తిలో ఉన్న కల్లు గీతా కార్మికుల ప్రాణాలను రక్షించేందుకు కాటమయ్య రక్షా కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు

పరకాల : తేదీ: 08.10.2024 పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షా కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి వరంగల్ ఎంపీ…

రాఘవేందర్ ముదిరాజ్ ని పరామర్శించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Konda Vishweshwar Reddy, Member of Parliament from Chevella who visited Raghavendra Mudiraj కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పూడూరు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్ ముదిరాజ్ ని పరామర్శించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా…

Parliament Elections : పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన పారిశుద్ధ్య విభాగానికి చెందిన కార్మికులకు వేతనాలు ఇప్పించండి

Pay the workers of the sanitation department who worked in the Parliament elections రామగుండం నగర పాలక సంస్థ లో పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ను సస్పెండ్ చేయాలి. అతను…

Other Story

You cannot copy content of this page