నూతన పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం

New office of TDP parliamentary party in new parliament Trinethram News : ఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీకి నూతన పార్లమెంటులో నూతన కార్యాలయం కేటాయించారు. ప్రస్తుత లోక్‌సభలోని వివిధ…

పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా

పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కు పంపిన విజయవాడ వెస్ట్ జనసేన ఇంచార్జి పోతిన మహేష్.

బిఆర్ఎస్ పార్టీకి షాక్… బిజెపి పార్టీలోకి ఆరూరి రమేష్

Trinethram News : హైదరాబాద్:మార్చి 17వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి,BRS రాజీనామా చేశాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్…

డీఎంకే పార్టీకి మద్దతుగా కమల్ హాసన్

తమిళనాడులో రాబోయే ఎన్నికల్లో డీఎంకే పార్టీకి తమ మద్దతు ప్రకటించిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. కమల్ హాసన్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని…

చీరాలలో జనసేన పార్టీకి షాక్‌

Trinethram News : బాపట్ల: చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు రాజీనామా.. గిద్దలూరు టికెట్‌ ఆశించిన ఆమంచి స్వాములు.. చీరాల బాధ్యతలు అప్పగించడంపై కినుక.. పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానంటున్న ఆమంచి స్వాములు..

చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్‌కళ్యాణ్‌

మీడియా స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ జనసేన జెండాను ఎప్పుడో మడతపెట్టేశాడు రేపటి ఎన్నికల్లో ఆ ఇద్దరికీ రాజకీయ శాశ్వత సమాధి ఖాయం ఎంపీ నందిగం సురేష్‌ ఫైర్‌ నాడు కులరాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? శత్రువులు..…

పార్టీకి కార్యకర్తలే వెన్నుముక : హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల/యర్నగూడెం,తేదీ : 27.02.2024. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే నిజమైన బలం, వారే పార్టీకీ వెన్నెముక అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బలమైన సంకేతాలు పంపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్…

మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య….

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది

రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి..

బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

Other Story

You cannot copy content of this page