రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. Trinethram News : Andhra Pradesh : ఈకేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా…

Capital of AP : ఏపీ రాజధాని అమరావతిలో మరో ముందడుగు పడింది

Another step has been taken in Amaravati, the capital of AP రాజధాని పరిధిలో నివాస సముదాయాల ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ చేపట్టేందుకు అనుమతి లభించింది. 930 కోట్ల రూపాయలతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.…

విధుల్లో నిర్లక్ష్యం వహించి నందుకు పటాన్ చెరు సీఐ లాలు నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది

విధుల్లో నిర్లక్ష్యం వహించి నందుకు పటాన్ చెరు సీఐ లాలు నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిసెంబర్ 24 వ తేదిన రాత్రి పటాన్ చెరుకి చెందిన నాగేశ్వర్ రావు అనే వ్యక్తిపై దాడి కేసులో సీఐ నిర్లక్ష్యం చేయడంతో…

Other Story

You cannot copy content of this page