దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. Trinethram News : ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం…

దేశంలో 17 HMPV కేసులు

దేశంలో 17 HMPV కేసులు Trinethram News : Jan 13, 2025, భారత దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన HMPV కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్రలో 3, కోల్‌కతాలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 2, అసోంలో…

Earthquake in Tibet : భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి

భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి Trinethram News : టిబెట్ : మంగళవారం ఉదయం నేపాల్-టిబెట్(Tibet) దేశాల సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా…

HMPV Virus : చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్ దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది

చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్(HMPV Virus) దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది. త్రినేత్రం న్యూస్ ఒకేరోజు ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలంరేపుతోంది.కర్ణాటక(Karnataka)లో రెండు కేసులు గుజరాత్‌, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3,…

Pension : పెన్షనర్లకు పెద్ద బహుమతి – దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంక్‌ నుంచయినా పెన్షన్‌

పెన్షనర్లకు పెద్ద బహుమతి – దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ బ్యాంక్‌ నుంచయినా పెన్షన్‌ Trinethram News : CPPSతో ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం ఉండదని, పింఛను సేవల్లో కొత్త కొలమానాన్ని సృష్టించినట్లు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. కోట్లాది మంది…

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు Trinethram News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు ఇక రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం…

Seetakka : ఈ దేశంలో అదాని ,మోడీ ,బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది

Trinethram News : హైదరాబాద్ ఈ దేశంలో అదాని ,మోడీ ,బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది . ప్రతీ పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మను ధర్శశాస్త్రం ను బీజేపీ పాటిస్తుంది. కుల ,మత , ధనిక…

దేశంలో సబ్బుల ధరలూ పెరిగాయ్‌

దేశంలో సబ్బుల ధరలూ పెరిగాయ్‌.. Trinethram News : ఢిల్లీ : హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌), విప్రో సహా పలు దిగ్గజ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థలు సబ్బుల ధరలను 7-8% పెంచాయి. ‘సబ్బుల తయారీలో కీలక ముడి సరకు అయిన పామాయిల్‌…

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం Trinethram News : దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు,…

Vande Bharat : దేశంలో మరో 10 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి

10 more Vande Bharat trains will be available in the country ఈ నెలలో మరో 10 వందే భారత్ రైళ్లు పట్టాలపైకి రానున్నాయి. టాటానగర్ పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా) రూర్కెలా-హౌరా, హౌరా-గయా మరియు…

Other Story

You cannot copy content of this page