Mahaganapati : ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా మెట్రో స్టేషన్‌

Khairatabad devotees flocked to have a glimpse of Mahaganapati.. crowded metro station Trinethram News : హైదరాబాద్‌ : ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో…

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..

మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల

మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్లు) డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10…

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లిన భట్టి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీమతి మల్లు నందినివిక్రమార్క గారు ది:23-12-2023 భద్రాచలం– శ్రీ…

వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు

తిరుమల వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు నిన్న అర్థరాత్రి 11:30 గంటల నుండి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్న టీటీడీ రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకన్లు కోటా పూర్తి ప్రస్తుతం 25వ తేదీకి టోకన్లు పొందుతున్న…

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టగా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కాంతయ్య,…

అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా?

అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇదీ అయ్యప్ప భక్తుల ఆవేదన,ఆందోళన.. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్దీకరించబడలేదు. అంతకంతకూ రద్దీ పెరుగుతోంది.అక్కడి పరిస్థితులు తెలుసుకొని వెళ్లాలా వద్దా అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్‌కోర్‌ బోర్డు, కేరళ సర్కార్‌పై…

Other Story

You cannot copy content of this page