కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

ఆర్టీవో ఆఫీస్ దగ్గర స్కార్పియో కార్ అదుపుతప్పి డివైడర్ ను ఢీ

Trinethram News : తిరుపతి ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రమాదానికి గురైన కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది…

తుప్పత్రళ దగ్గర మరో ప్రమాదం – పల్టీలు కొట్టిన కారు

Trinethram News : ప్రయాణికులు పాలిట శాపంగా రోడ్డు అత్యంత ప్రమాధకారంగ మారింది ఎందుకయ్యా ఈ అయిజ ప్రాంత ప్రజలపై వివక్ష – ఇంకెంతమంది చావాలి అయిజ నుండి పులికాల్ వైపుగా వెళ్తున్న కారు తూప్పత్రాల చిన్నయ్య గుండు సమీపంలో కంకర…

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన నాయకులు నిరసన

శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థకు గురయ్యారని ఆగ్రహం. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వైద్యశాఖ…

కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

ఇటీవల మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పాలని బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ కౌన్సిల్ పోడియం దగ్గర బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీల నిరసన

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

అమరావతి అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. జాబ్ క్యాలండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. బారికేడ్స్ పెట్టి అడ్డుకున్న పోలీసులు. పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం.…

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

మాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు

Trinethram News : పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. నియోజకవర్గం.ముప్పాళ్ల మండలంమాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు సంక్రాతి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన…

ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి

Trinethram News ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి. వివరాలలోకేళితే పెదవేగి మండలంమండూరు పంచాయతీ వెంగమ్ పాలెం లో నడిమి గూడెం కు చెందిన చవట పల్లి రాటాలు.…

పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు

Trinethram News : కేరళ పతనంతిట్టా జిల్లాలోనిశబరిమలలో అగ్నిప్రమాదం పంబ దగ్గర బస్సులో చెలరేగిన మంటలు భయంతో పరుగులు తీసిన భక్తులు పలువురు భక్తులకు స్వల్ప గాయాలు మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

Other Story

You cannot copy content of this page