ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు

ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.యల్ సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం జరిగింది. భద్రతా వారోత్సవాల సందర్భంగా టౌన్షిప్ లోని, శ్రీ చైతన్య సి.బి.యస్.ఇ.…

Chess Competition : కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎస్.జి.ఎఫ్ గేమ్స్ డిస్ట్రిక్ లెవెల్ చెస్ కాంపిటీషన్ లో ఎన్.టి.పి.సి టౌన్షిప్ లోని,

కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎస్.జి.ఎఫ్ గేమ్స్ డిస్ట్రిక్ లెవెల్ చెస్ కాంపిటీషన్ లో ఎన్.టి.పి.సి టౌన్షిప్ లోని, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి శ్రీ చైతన్య హై స్కూల్ టెన్త్ విద్యార్థి “గురువాన్ష్ బగ్గ” అండర్-17 స్టేట్ లెవెల్ సెలక్ట్ కావడం జరిగింది.…

భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పార్మా సిటీ ఏర్పాటు కోసం కందుకూరులో సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.  కాలుష్యకారకమైన ఫార్మా సిటీని హైదరాబాద్‌ నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

Other Story

You cannot copy content of this page