Torrential Rain : ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షం.. బిక్కు బిక్కు మంటున్న జనం

Torrential rain in Khammam districts Trinethram News : ఖమ్మం : మొన్నటి వరకు భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలో అత్యంత భారీ వర్షాలతో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక…

తెలంగాణ జన సమితి అధ్యక్షులు. పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా

President of Telangana Jana Samithi. Elders Professor Kodandaram sir on the occasion of swearing in as MLC త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తెలంగాణ ఉద్యమ…

Bonala : చిట్టిరామవరంతండాలో బోనాల జన జాతర

Bonala Jana Jatara at Chittiramavarantanda కొత్తగూడెం అర్బన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆషాడ మాసం చివరి ఆదివారం గ్రామదేవతలైన పోచమ్మ. మైసమ్మ. దుర్గమ్మ.ముత్యాలమ్మ. మహంకాళి మారెమ్మ.ఏ పేరుతో పిలిచినా అమ్మవార్లు అందరూ ఒక్కటే. ఈ ఆస్వాడ మాసంలో వివాహాలై అత్తవారింటికి…

Happy birthday Narayana : జనం మెచ్చిన నాయకులు నారాయణ కి జన్మదిన శుభాకాంక్షలు

Happy birthday to popular leader Narayana Trinethram News : మున్సిపల్ మరియూ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి వర్యులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరి నారాయణ ని వారి నివాసం లో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన…

వినుకొండ లో జన సునామీ ..వినుకొండ లో బ్రహ్మన్న జోరు

Trinethram News : వినుకొండ పట్టణం లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు… ర్యాలీ లో ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మనాయుడు గారు.. ప్రజలకు అభివాదం చేస్తూ, పట్టణం లోని ప్రధాన వీధుల్లో…

సీఎం జగన్ బస్సు యాత్రకు వెల్లువలా జనం

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. బస్సు యాత్రకు వెల్లువలా జనం..పోటెత్తారు.

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. ‘మేమంతా సిద్దం’ సభకు తరలివచ్చిన జనం

Trinethram News : సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సుయాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్దం పేరుతో నిర్వహించిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు.…

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

Trinethram News : ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన నాయకుడు జనం ముందుకు రావడంతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు.…

మతి స్థిమితం లేని మహిళను మొక్కుతున్న జనం

Trinethram News : Mar 29, 2024,అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుంది.. టోపీ అమ్మ. ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు. సాయంత్రం అయితే చాలా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో…

టీడీపీ – జన సేన – బీజేపీల పొత్తు ఖరారు..

ఈ పొత్తులో భాగంగాబీజేపీ..జనసేన…తెలుగుదేశం…పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్దులను ప్రకటన విడుదల చేసే అవకాశం… జనసేన పార్టీ…3 స్థానాల్లో… బిజెపి పార్టీ…7 స్థానంలో లేదా 5 స్థానాల్లో 6.అర‌కు (ఎస్టీ)కొత్త‌ప‌ల్లి గీత(తెలియని పరిస్థితి) 7.క‌ర్నూలుబిజెపి లేదా తెలుగుదేశం(తెలియని పరిస్థితి) తెలుగుదేశం పార్టీ…15 స్థానంలో… 1.శ్రీ‌కాకుళంకింజార‌పు…

Other Story

You cannot copy content of this page