జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్

Trinethram News : నేడు సత్యసాయి జిల్లా లో సీఎం జగన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన.మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్ బెంగుళూర్ నుంచి రోడ్డు మార్గాన పాలసమద్రం నాసిన్ కు చేరుకోనున్న గవర్నర్…

రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ రేపు ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి కీలక సమావేశం.సీట్ల సర్దుబాటుపై రేపటి సమావేశంలో చర్చ. నేషనల్ కన్వీనర్‌ పేరు ప్రకటించే అవకాశం.

ఈ రోజు రాత్రి 8 గంటలకు వైఎస్సార్సీపీ మూడవ జాబితా లిస్ట్ విడుదల

ఈ రోజు రాత్రి 8 గంటలకు వైఎస్సార్సీపీ మూడవ జాబితా లిస్ట్ విడుదల బొత్స సత్యనారాయణ, సజ్జల రామ కృష్ణా రెడ్డి మరికొద్ది గంటల్లో వైఎస్సార్సీపీ మూడవ లిస్ట్ ప్రకటన. పూర్తి స్థాయి కసరత్తుతో ఈ రోజు రాత్రి 8 గంటలకు…

ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల

TIRUMALA : ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ఠ్. ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల కానున్నాయి. 2024, మార్చి నెలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు…

మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల

మార్చి నెలకు గానూ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్స్ రేపు ఉదయం 10 గంటలకు విడుదల తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 టికెట్లు) డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10…

You cannot copy content of this page