విఠంరాజుపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా…

చెరుకొమ్మువారిపాలెం నుంచి 10 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం చెరుకొమ్మువారిపాలెం గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా…

నాగిరెడ్డిపల్లి నుంచి 25 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి పంచాయితీ పరిధిలోని 25 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ……

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక

శ్రీ సత్యసాయి జిల్లాధర్మవరం నియోజకవర్గం 22-01-2024 YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి -మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ…

నాలుగు పార్టీలు – రెండు కుటుంబాలు

నాలుగు పార్టీలు……..- రెండు కుటుంబాలు……. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు..రెండు ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడూ చూడని…

పుల్లలచెరువు మండలంలో టిడిపి జోష్ – 38 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిక

Trinethram News : పుల్లలచెరువు మండలం పిఅర్ సి తండా గ్రామంలో 38 కుటుంబాలు వైసీపీ నుండి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలోకి చేరడం జరిగింది. టిడిపి ఇన్చార్జ్ గూడూరి…

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీ నందు 30 చెంచు కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో వైసీపీ నుండి…

200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి నాయకురాలు కె.కవిత

ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినందున జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె.కవిత కోరారు.

You cannot copy content of this page