రాములు కుటుంబాన్ని కి ఆర్థిక సహాయం చేసిన దళిత సంఘం నాయకులు

Dalit community leaders who helped the Ramulu family financially Trinethram News : వికారాబాద్ జిల్లా గోధుమగడ్డ గ్రామంలో దళిత సంఘం నాయకులు కీర్తిశేషులు కేశపల్లి రాములు మరణించడంతో వారి కుటుంబం అనాధలయ్యారు కులాంతర వివాహం చేసుకోవడంలో వారిరువురూ…

Fire Accident : ఖని విఠల్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగిన నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

The government should support the poor family of the fire accident in Khani Vithal Nagar గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ప్రాంతంలోని విఠల్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబం రామగుండం నగర పాలక…

Minister : ప్ర‌తి కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి

We support every family: Minister Trinethram News : Telangana : Sep 02, 2024, వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలపై అధికారులతో రివ్యూ చేసిన‌ట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 8 జిల్లాలలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందని మంత్రి తెలిపారు.…

Minister Duddilla Sridhar Babu : నాగేపల్లి మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Minister Duddilla Sridhar Babu visited the family of former Nagepalli Sarpanch Thigala Sammaiah. రామగిరి మండలంనాగేపల్లి మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకీర్తిశేషులు…

కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ తల్లి పెద్దల్లి మద్నమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి, వారి కుటుంబాన్ని పరామర్శించిన

Corporator Peddalli Prakash’s mother Peddalli Madnamma garlanded the body and visited their family రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ 11డివిజన్ కార్పొరేటర్ తల్లి పెద్దల్లి మద్నమ్మ కొన్ని…

MLA Raj Thakur : నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur visited Nagaraju’s family గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని రోడ్డు ప్రమాదంలో మరణించిన 11ఇంక్లైన్ సింగరేణి కార్మికుడు రాసపల్లి నాగరాజు కుటుంబాన్ని శుక్రవారం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు, ఓదర్చారు నాగరాజు చిత్రపటానికి…

సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథంనిన్న గుండెపోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

లాస్య నందిత మృతిపై స్పందించిన కేటీఆర్.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను..నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం..

కుప్పంలో తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

Trinethram News : కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం కొడతనపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వెంకటేష్…

You cannot copy content of this page