బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

Prashant Kishore’s key comments on seats won by BJP Trinethram News : May 21, 2024, లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచే అవకాశం…

అగ్నివీర్‌పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

Rahul’s key comments on Agniveer తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని…

రైతులకు శుభవార్త: కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

Good news for farmers: Government made a key announcement Trinethram News : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చెయ్యాలి అనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.…

ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Jagan Mohan Reddy’s key comments during the meeting with the I Pack team. Trinethram News : బెంజ్ సర్కిల్ విజయవాడ : ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్ జూన్ 4 ఏపీ…

లోకేష్ రెడ్ బుక్ కేసు విచారణలో మరో కీలక అప్డేట్

Trinethram News : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ కేసులో బుధవారం ఏపీ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలంటూ ఏపీ సీఐడీ చేసిన దరఖాస్తుపై ఏసీబీ కోర్టు…

రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటన

Trinethram News : May 10, 2024, రాజకీయాలపై చిరంజీవి కీలక ప్రకటనతనకు పద్మవిభూషన్ రావడం చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ…

చంద్రబాబు నివాసంలో కూటమి నేతలతో కీలక భేటీ

Trinethram News : Chandrababu : ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సిద్ధార్థనాథ్ సింగ్, ఇతర పార్టీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్…

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ అకౌంట్‌పై కీలక నిర్ణయం..ఇక డబ్బు ఆటోమేటిక్‌గా బదిలీ

Trinethram News : 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ​​ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు…

ఈ సమయంలో చేపల వేట నిషేధం.. మత్స్యకారులకు కీలక ఆదేశాలు

Trinethram News : సముద్ర జలాల్లో మోటారు, సంప్రదాయ బోట్ల ద్వారా అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు…

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

Trinethram News : Election Commission : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం(EC) షాకిచ్చింది. ప్రచార ప్రకటనల పోస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అనుజ్ చందక్ ఓ…

Other Story

You cannot copy content of this page