కరోనా తర్వాత మహమ్మారి ఇదేనన్న సైంటిస్ట్‌లు

చాప కింద నీరులా డేంజరస్ జోన్స్ తో మనుషుల్లో తొలిసారి తీవ్ర బర్డ్ ఫ్లూ.. కరోనా తర్వాత మహమ్మారి ఇదేనన్న సైంటిస్ట్‌లు Trinethram News : కొవిడ్ వైరస్.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా..…

కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..!- WHO హెచ్చరిక!!

కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రాణాంతకమైన అంటువ్యాధి రాబోతోంది..!- WHO హెచ్చరిక!! Trinethram News : 1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి…

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉపవేరియంట్‌ జేఎన్‌ 1 వణికిస్తున్న వేళ తాజాగా మరో కొత్తం రకం వైరస్‌ పుట్టుకొచ్చింది

“New Virus Variant : ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉపవేరియంట్‌ జేఎన్‌ 1 వణికిస్తున్న వేళ తాజాగా మరో కొత్తం రకం వైరస్‌ పుట్టుకొచ్చింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించారు. కరోనా మహమ్మరి లాగే…

దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి

Trinethram News : దేశంలో కరోనా మరణాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్‌-19 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. అయితే,…

దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది.. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు…

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి.. ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227…

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి.. ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227…

దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదు అవ్వగా

దేశంలో గత 24 గంటల్లో 798 కరోనా కేసులు నమోదు అవ్వగా, 5 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 4,091 యాక్టివ్ కేసులు ఉండగా 157 కరోనా JN.1 కేసులు నమోదయ్యాయి.

మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona Cases : మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. 702 కొత్త కేసులు నమోదు.. దేశంలో కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది మరోవైపు పాజిటివ్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి.. కరోనా కేసులు…

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా

రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా… కోవిడ్ 19 వైరస్ ప్రభావం మళ్లీ రాష్ట్రంలో పెరుగుతోంది. పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య…

Other Story

You cannot copy content of this page