ఓటు పౌరుల ప్రాథమిక హక్కు

ఓటు పౌరుల ప్రాథమిక హక్కు త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. మొదటిగా నిర్వహించిన బైక్ ర్యాలీలో…

National Voter’s Day : ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాం

ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తాంత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం కంభం : కులం,మతం, జాతి, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ఓటు వేస్తామంటూ ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక…

National Voter’s Day : ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.త్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా, కంభం మండలం. కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా…

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం బారత రాజ్య్యంగము…

ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం : CBN

ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం : CBN Trinethram News : Andhra Pradesh : Nov 26, 2024, ‘ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు’ అని సీఎం చంద్రబాబు…

అభివృద్ధి చేసెవారికే ప్రజలు ఓటు వేస్తారు :మోదీ

People will vote for developers: Modi దేశాభివృద్ధికి పాటుపడే వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్‌ను…

ఓటు బ్యాంకు రాజకీయాలు చెల్లవు!

Vote bank politics is invalid! కోల్‌కతా హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన అన్ని OBC సర్టిఫికేట్‌లను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఈ ఓటు…

ఓటు వేసిన ఈషా డియోల్, హేమమాలిని

Voted by Esha Deol, Hema Malini ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమమాలిని, ఈషా డియోల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, “ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను…

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సై.. సస్పెన్షన్

SSI who sold vote for Rs. 5 thousand.. Suspension ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును అమ్ముకొని ఓ పోలీసు…

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు!

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు తొలగింపు! విజయవాడలో నివసిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ఉదయం ఓటు వేయడానికి వెళ్లిన ఏబీ దంపతులు ఇద్దరి ఓట్లను తొలగించారని తెలిపిన అధికారులు

Other Story

You cannot copy content of this page