రాబోవు సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి జూద క్రీడలు నిర్వహించవద్దు, ప్రోత్సహించవద్దు.

Trinethram News : పల్నాడు జిల్లా రాబోవు సంక్రాంతి సందర్భంగా ఎవరు కూడా ఎటువంటి జూద క్రీడలు నిర్వహించవద్దు, ప్రోత్సహించవద్దు. కోడిపందాలు, జూదం, గుండాటలు మరియు ఇతర నిషేధిత ఆటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. నిషేధిత ఆటలను ఆడేందుకు అవకాశం…

Lions Club : రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరు లేరుడిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వర్ రావు

District Governor N Venkateshwar Rao is no match for Ramagundam Lions Club కృత్రిమ అవయవాల పంపిణీ.. పేదవారిని ఆదుకోవడంలో రామగుండం లయన్స్ క్లబ్ కు సాటి ఎవరు లేరుడిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్ వెంకటేశ్వర్ రావు లయన్స్ క్లబ్…

దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలు :కిషన్‌రెడ్డి

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి.. కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ.. ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు.. పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ.. పొదుపు సంఘాలకు డిపాజిట్లు…

ఎవరు ఎలాంటి వారో అర్థమైంది : ఎమ్మెల్యే శ్రీదేవి

‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె అసహనం ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును టీడీపీ…

అక్కడ ఎవరు మనవావాళ్లో తెలియని పరిస్థితి: సీఎం రేవంత్ రెడ్డి

పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్ల.. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని CM రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, NTR జాతీయ రాజకీయాలను శాసించారు. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే .. ఎవరిని…

సాక్షిలో పని చేసే వారికి రేపు ఎవరు భద్రత కల్పిస్తారు?: బండారు సత్యనారాయణ

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై దాడిని ఖండించిన బండారు సాక్షి నుంచి ఉద్యోగులు బయటకు రావాలని సూచన జగన్ విశాఖకు వస్తే కర్ఫ్యూ వంటి పరిస్థితి ఉండటం ఏమిటని ప్రశ్న

రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు

Trinethram News : చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉంటూ పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన యడం బాలాజీని సరిగ్గా 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్ ఎడమ చేత్తో తీసేసారు.ఇప్పుడు అదే జగన్ కు అదే యడం…

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని Trinethram News : న్యూఢిల్లీ:జనవరి 25కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగిన రామాలయానికి భారీ సంఖ్యలో…

2024 ఎన్నికలకు వైసీపీ టికెట్ ఆశావాహులు ఎవరు?.

సత్యవేడు వైసీపీ లో అసలేం జరగబోతోంది.? * 2024 ఎన్నికలకు వైసీపీ టికెట్ ఆశావాహులు ఎవరు?. సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం 44 వేల పైచిలుకు మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందారు. ఈయన నిత్యం పర్యటనలు, ప్రజల్లో…

Other Story

You cannot copy content of this page