త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండల కేంద్రంలోని బిల్డింగ్ మెటీరియల్ షాపులను చిత్తూరు డిఇఎస్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఎస్ ఓ నిర్మల సందర్శించారు. ఆమె షాప్ యజమానులతో మాట్లాడుతూ ధరలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆమెతో పెనుమూరు మండల ఆఫీస్ లోని ఏ ఎస్ ఓ కరణం నాగమణి కూడా షాపులను సందర్శించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


