Shyamala : లోగో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామల

TRINETHRAM NEWS

తేదీ : 31/05/2025. వైయస్సార్ కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వైయస్సార్ కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. శ్యామల పులివెందల నియోజకవర్గం లో వేం పల్లి గ్రామంలో కార్యకర్తలు ఏర్పాటుచేసిన జగనన్న మిషన్ లోగో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shyamala participating in the

You cannot copy content of this page

Scroll to Top