WhatsApp Image 2024 03 17 at 11.53.46
Trinethram News : హైదరాబాద్:మార్చి 17
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది.
దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం కల గనుంది. ఇక్కడ ఇప్పటి వరకు 30 శాతం ఉన్న HRAను 24 శాతానికి పరిమితం చేసింది.
అలాగే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజా మాబాద్, గోదావరిఖని, వరంగల్,జిల్లాలలో పనిచేసే వారికి 17 శాతం, మిగతా జిల్లాల్లోని వారికి 13 నుంచి 11 శాతానికి తగ్గించింది…
