రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ..

15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌..

ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్..

రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్‌..

ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు..

You cannot copy content of this page

Scroll to Top