జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 03 at 9.14.32 PM

TRINETHRAM NEWS

సావిత్రి బాయి పూలే జయంతి.

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతిని స్థానిక ఎంపీపీ ఎస్ గుండ్లపల్లిలో మహిళా ఉపాధ్యాయి నీ లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సందీప్, తరుణ్, ఆంజనేయులు, బుజ్జి రాణి, షహీన్, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page