జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 05 at 07.59.50

TRINETHRAM NEWS

Trinethram News : కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ నేడు సమీక్షించనున్నారు.

జలసౌధలో జరిగే ఈ సమీక్షకు సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రాజెక్టు ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, నిధుల వివరాలు, అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు, తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించనున్నారు…

You cannot copy content of this page