
Trinethram News : రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు ..రేవంత్ రెడ్డి RBI గైడ్లైన్స్ని కూడా తుంగలో తొక్కాడు.. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి బదిలీ చేశాడు కానీ మ్యుటేషన్ చేయలేదు
రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి, లేని వాల్యూను ఉన్నట్లు చూపించి RBIని మిస్ లీడ్ చేసి స్కాం చేశాడు.. తనది కాని భూమిని TGIICతో తాకట్టు పెట్టి, రేవంత్ రెడ్డి రూ.10000 కోట్లు తెచ్చుకొని RBI గైడ్లైన్స్ని తుంగలో తొక్కాడు – కేటీఆర్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
