TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య

ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం..

ఊరేగింపుగా రానున్న రామ్‌లల్లా..

50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు..

ఇప్పటికే ప్రాణప్రతిష్టకు ప్రారంభమైన కార్యక్రమాలు