CM Chandrababu : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతి లో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

TRINETHRAM NEWS

ఐబీఎం, టీసీఎస్, ఎల్‌&టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌’ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ ఏర్పాటు

ఇది భారత్‌లోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్

దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు

Trinethram News : అమరావతి, క్వాంటం కంప్యూటింగ్‌ లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… 2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.

*ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక రోజు

ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 1990లలో దేశంలో ఐటీ వి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Quantum Valley to be

You cannot copy content of this page

Scroll to Top