Trinethram News : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తులా పూజ దర్శనం చివరి రోజు అయిన అక్టోబర్ 22న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తారని దేవస్వం మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు.
రాష్ర్టపతి అక్టోబర్ 22న సాయంత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం ఆమె తిరువనంతపురం వెళ్ళనున్నారు. .
రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారు అయిందని, రాష్ట్రపతిని స్వాగతించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి వి.ఎన్. వాసవన్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


